MBNR: PUలో పరీక్షలు రాసిన 45 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ నరేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం వీసీ శ్రీనివాస్కు వినతిపత్రం ఇచ్చారు. ఫలితాల జాప్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. దీంతో ఫలితాలను త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ, అధికారులతో చర్చిస్తామన్నారు.