MDK: గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిస్వామి పేర్కొన్నారు. పోలంపల్లి పంచాయతీ పరిధి మూడో వార్డులో వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్తో కలిసి మొరం పనులను పరిశీలించారు. మురుగు కాల్వను శుభ్రం చేస్తూ, ఇబ్బందులు ఉన్నచోట మట్టిని పోస్తున్నట్లు వివరించారు.