హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు అఫ్గాన్‌తో భారత్ తొలి వన్డే

Advertisement

టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా ప్రధానంగా 2027 ప్రపంచకప్ కోసం జట్టు నిర్మాణంపై దృష్టి సారించనుంది. తొలి మ్యాచ్‌లోనే అఫ్గాన్‌పై విజయం సాధించి శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది.

Advertisement

Advertisement