హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే వంశీకృష్ణ

Advertisement

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జగదాంబ సమీపంలోని సూర్యా బాగ్ జోన్-4 కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సంక్షేమ పథకాలపై ప్రజల వినతులు స్వీకరించి అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.

Advertisement

Advertisement