TG: మోయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని పోలీసులు వదిలిపెట్టనున్నట్లు సమాచారం. అయితే, పాజిటివ్ వచ్చిన నలుగురికి నోటీసులు అందజేశారు. ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్శర్మను కోర్టులో హాజరుపర్చనున్నారు.