KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో శుక్రవారం కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కే.ఆనంద రెడ్డి కవయిత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించడంలో ఆమె ప్రత్యేకతని కమాండెంట్ కొనియాడారు.