హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రసిద్ధ్ కృష్ణపై అభిమానుల ఆగ్రహం

Advertisement

ఐర్లాండ్‌పై టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన చివరి రెండు టీ20ల్లో 'AUS, IRLలపై' 8 ఓవర్లు వేసి ఏకంగా 125 పరుగులు సమర్పించి, ఒక్క వికెట్ కూడా తీయలేదు. 11 కంటే ఎక్కువ ఎకానమీ ఉన్న అతనికి పదే పదే అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ సెలెక్టర్లను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Advertisement