హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 అరంగేట్రంలోనే అవాంఛనీయ రికార్డు..!

Advertisement

టీ20 క్రికెట్‌లో భారత కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ ఒక అవాంఛనీయ రికార్డును మూటగట్టుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. గతంలో సెహ్వాగ్, ధోనీ, కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్ అందరూ తమ తొలి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు సాధించగా, సింగిల్ డిజిట్‌కే అవుటైన మొదటి భారత కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు.

Advertisement

Advertisement