WNP: వనపర్తి బండారు నగర్ మున్నూరు కాపు భవన్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ‘గాంధేయ మార్గంలో సామ్యవాదం’ అంశంపై CSD & JVV ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతుందని డాక్టర్ మురళీధర్ చెప్పారు. ఈ కర్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య బాల మోహన్ దాస్, అతిథులుగా జెవీవీ వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.