KRNL: జిల్లా మర్దూర్ నగర్లోని అమ్మ వృద్ధాశ్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ఫ్యాన్లను విరాళంగా అందించారు. వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఇబ్బందులు పడకూడదని, తనవంతు సాయం చేసినట్లు ఆయన తెలిపారు. పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆయన కోరారు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టడం సరికాదన్నారు.