హైదరాబాద్: 28°C
క్రీడలు

UAE జట్టులోకి టీమిండియా తెలుగు క్రికెటర్

Advertisement

ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (32) కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో యూఏఈ తరఫున ఆడనున్నాడు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓ వైట్ బాల్ టోర్నీలో ‘టీమ్ స్టాలియన్స్’ జట్టులో భరత్ స్థానం సంపాదించాడు. కాగా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా తరఫున ఆడిన అతడు ఇప్పటివరకు కెరీర్‌లో ఏడు టెస్టులు ఆడాడు.

Advertisement

Advertisement