GNTR: కూటమి సర్కారు రెండేళ్ల విజయోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మాధవి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రెండేళ్లలో గుంటూరు పశ్చిమలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా చేరుతున్నాయని తెలిపారు. మంత్రి పెమ్మసాని సాయంతో ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయని చెప్పారు. అనవసరంగా బురదచల్లుతున్న వైసీపీ విమర్శలను ఆమె తిప్పికొట్టారు.
వార్తలు
'రెండేళ్లలో గుంటూరు పశ్చిమకు రూ.500 కోట్లు'
Advertisement
Advertisement
Advertisement


