KDP: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులు, విజ్ఞప్తులను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసే అవకాశం కల్పించారు. ప్రజా దర్బార్కు హాజరయ్యే వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలన్నారు.
వార్తలు
రేపు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్
Advertisement
Advertisement
Advertisement


