హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఎన్జీ కళాశాల తరగతులు ప్రారంభం

Advertisement

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ సముద్రాల ఉపేంద్ర తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 75 శాతం హాజరు ఉన్న వారికే స్కాలర్షిప్స్ మంజూరవుతాయని, పూర్తి హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement