NRPT: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.