హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేయాలి: ఎస్పీ

Advertisement

SRD: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ ఆన్‌లైన్ మోసాలపై ముమ్మరంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అండగా నిలవాలని సూచించారు.

Advertisement

Advertisement