KRNL: సార్వత్రికి ఎన్నికల్లో కురువలు పోటీ చేయాలని, వారికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని ఎంపీ బస్తిపాడు నాగరాజు తెలిపారు. ఆదివారం గోనెగండ్ల మండల అల్వాల గ్రామంలో దేవర ఉత్సవంలో పాల్గొన్నారు. కూటమి సారధ్యంలో సీఎం చంద్రబాబు కురువలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.