TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. దానం పిటిషన్పై స్పీకర్ తుదివాదనలు వింటున్నారు. దానం, కడియం కేసులో ఒకేసారి స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.
Tags :