NLG: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడం పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు తనిఖీలు చేయగా.. ఇస్మాయిల్, శ్రీధర్, నాగేందర్, నాగేందర్, అంజయ్యను పట్టుకున్నట్లు తెలిపారు.