CTR: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన డాక్టర్ వీఎం థామస్కు పైనేని మురళి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు అందించాలని యువత తరఫున కోరారు.