పంజాబ్లో 5 కిలోల హెరాయిన్, 10 అత్యాధునిక ఆయుధాలను తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో రెండు సబ్-మెషిన్గన్స్ ఉన్నాయని తెలిపారు. ఏడుగురు వ్యక్తుల నుంచి మొత్తం రూ.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోషల్ మీడియా వినియోగించుకుని విదేశీ హ్యాండిలర్ల కింద పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్
భారీగా గంజాయి, ఆయుధాలు స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement


