హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి

Advertisement

BHPL: మల్హర్‌రావు మండలం తాడిచర్ల గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పర్యటించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులను కలిసి జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement