విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ... 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి నల్లరోజని విమర్శించారు. విపక్ష నేతల అరెస్టులు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలను గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
వార్తలు
విశాఖలో ‘సంవిధాన్ హత్య దివస్’ నిర్వహణ
Advertisement
Advertisement
Advertisement


