RR: సింగూరు ప్రాజెక్టు నుంచి HYDకు నీటిని సరఫరా చేసే పైపులైన్కు ప్రాజెక్టు వద్ద లీకేజీ ఏర్పడటంతో ఒక రోజు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మణికొండ డివిజన్ జలమండలి మేనేజర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని, మణికొండ, నార్సింగి, కోకాపేట డివిజన్ల పరిధిలో రావాల్సిన నీరు రాదన్నారు.