టీజీ20 లీగ్లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన మెదక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్కే పరిమితమైంది. విక్రమ్ నాయక్ 75 పరుగులు చేసి సత్తా చాటాడు.
క్రీడలు
'ఈ' ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయం
Advertisement
Advertisement
Advertisement


