MBNR: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజులపాటు ప్రజా పాలన పరిరక్షణ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచి 12 జూన్ 26 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రత, సెక్షన్ల వారిగా పెండింగ్ పైల్స్ రూపొందించి క్లియరెన్స్ చేయాలన్నారు.