హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs IRE: అసలు సత్తా చూపిస్తారా?

Advertisement

భారత్, ఐర్లాండ్ మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఘనంగా గెలిచి తమ అసలు సత్తా చూపించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాగా, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన తొలి టీ20లో టీమిండియాకు ఇలాంటి ఫలితం రావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

Advertisement

Advertisement