SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో రంగాచారి అందజేశారు.