హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్ కప్.. నేడు ముక్కోణపు సమరం

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ క్రికెట్ అభిమానులకు అసలైన పండగ ఆరంభం కానుంది. ఇవాళ ఏకంగా మూడు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3 గంటలకు జరిగే తొలి పోరులో న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.7 గంటలకు శ్రీలంకతో ఐర్లాండ్ ఢీకొనబోతోంది. ఇక రా.11 గంటలకు జరిగే ఆఖరి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో తలపడనుంది.

Advertisement

Advertisement