NZB: అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్ న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 29, 30తేదీల్లో థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్డీజీ సినర్జీస్లో ఇండియా తరపున జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీ ప్రాతినిథ్యం వహించనున్నారు.
వార్తలు
జిల్లా న్యాయవాదికి అరుదైన అవకాశం
Advertisement
Advertisement
Advertisement


