హర్యానాలో IDFC బ్యాంక్ కుంభకోణంలో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.60.54 కోట్ల ప్రభుత్వ నిధుల గోల్మాల్, దుర్వినియోగం ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారించగా.. ఇప్పటికే 17 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. కాగా, నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.
క్రైమ్
IDFC బ్యాంక్ స్కామ్లో సీనియర్ IAS అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


