AP: తిరుమల లడ్డూ అంశంపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీటీడీ విషయంలో వైసీపీ నేతలు మహాపాపం చేశారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడ్డారు. సీబీఐ ఛార్జిషీట్లో 36 మందిని నిందితులుగా చేర్చారు. హిందూమత విధ్యంసానికి కుట్ర చేశారు’ అని ఆయన ఆరోపించారు.