MBNR: జిల్లా పోలీస్ ప్రత్యేక విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న జి. యాదగిరి (ఏఎస్సై)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ చేతుల మీదుగా ఆయన ప్రమోషన్ ఆర్డర్ అందుకున్నారు. ఎస్పీ ఆయనను అభినందించి, సత్కరించారు. పదోన్నతి అనంతరం యాదగిరి జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ కాగా, ఎస్పీ ఆశీస్సులు తీసుకున్నారు.
వార్తలు
హెడ్ కానిస్టేబుల్ యాదగిరికి ఏఎస్సైగా పదోన్నతి
Advertisement
Advertisement
Advertisement


