TPT: కొంకావీధిలోని తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్లో గురువారం నుంచి మూడు రోజులపాటు ఉచితంగా వినికిడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆడియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునాతనమైన హియరింగ్ ఎయిడ్స్ను ప్రత్యేక తగ్గింపు ధరలతో అందిస్తున్నామన్నారు. వివరాలకు 9849085342 నంబర్లో సంప్రదించాలని సూచించారు.