HYD: షేక్పేట్ డివిజన్లోని బృందావన్ కాలనీలోని సాలార్-ఎ-మిల్లత్ గ్రౌండ్లో MIM ఆధ్వర్యంలో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థనలు (దువా) నిర్వహించారు. అనంతరం ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.