AKP: పాయకరావుపేట మండలంలో పలు గ్రామాలకు 26న విద్యుత్త్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. చెట్లు కొమ్మలు తొలగిస్తున్న కారణంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పీ.ఎల్. పురం జగనన్న కాలనీ, పట్టణంలో దుర్గాకాలనీ, ఇందిరా కాలనీ, దుర్గానగర్, రాజీవ్ కాలనీ, తదితర ప్రాంతాలకు విద్యుత్ నిలిపివేస్తున్నామన్నారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


