SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు బుధవారం ఎమ్మెల్సీ నాగ బాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్, నాయకులు పాల్గొన్నారు.