హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL అభిమానులకు GOOD NEWS

Advertisement

IPL 2027పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 10 నుంచి మే 15 మధ్య నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పాడు. మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94 మధ్య ఉండబోతున్నట్లు వెల్లడించాడు.

Advertisement

Advertisement