AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీరశ్రీనివాస్(48) మృతి చెందాడు. మృతుడు సామర్లకోట కుమ్మరివీధికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.
Tags :