హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Advertisement

కృష్ణా: గన్నవరం సెక్షన్ పరిధిలో లైన్ మెయింటెనెన్స్, న్యూ లైన్ ఎరెక్షన్ పనుల నిమిత్తం రేపు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ గుణదల ఈఈ డి. విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. దావాజీగూడెం రోడ్డు, శ్రీనగర్ కాలనీ, సుబ్బారావు నగర్, బుద్ధవరం రోడ్డు, మదర్ తెరిసా కాలనీ ల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

Advertisement

Advertisement