NZB: ధర్పల్లిలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మ్యాథమెటిక్స్, బాటని, సివిక్స్ పరీక్షలకు బుధవారం 290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 287 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారన్నారు.