VZM: ఉపాధ్యాయ APJAC జిల్లా వైస్ ఛైర్మన్గా రాజాం మండలం కంచరాం మండల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మజ్జి మదనమోహన్ ఎన్నికయ్యారు. మంగళవారం స్దానిక NGO హోమ్లో నిర్వహించిన APJAC జిల్లా కార్యవర్గ ఎన్నికలలో ఆయనను ఎన్నుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో మూడుసార్లు APTF అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడుగా కూడా ఎన్నికయ్యారు.