WGL: నర్సంపేట డివిజన్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని గౌరవాధ్యక్షుడు మన్నెం వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నిక చేశారు. అధ్యక్షుడిగా ఈదుల కృష్ణ, ఉపాధ్యక్షుడిగా జూలూరి నరేష్, ప్రధాన కార్యదర్శిగా కేశరాజు సాయికుమార్, కోశాధికారిగా భూక్య వెంకన్న, కార్యదర్శిగా ధూపటి సుమన్, సంయుక్త కార్యదర్శులుగా,ఆకుల రాజ, ఎన్నికైనట్లు తెలిపారు.