TPT: ఉడుంవారిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చెన్నై ప్రధాన రహదారిపై లారీ-బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే, మరో 30 మందికి గాయాలు కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
రెండేళ్ల బాలుడు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
Advertisement


