హైదరాబాద్: 28°C
వార్తలు

పీర్ల పండగలో పాల్గొన్న మంత్రి మండిపల్లి

Advertisement

అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పీర్ల పండగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గంధం పీర్‌కు పూలహారాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పీర్ల పండగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement