KRNL: ఈనెల 9న సీఎం చంద్రబాబు కొత్తబురుజు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు ఇవాళ ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. సీఎం నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.