MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి పేర్కొన్నారు. గ్రామంలో మంగళవారం మురుగు కాలువలలో పేరుకుపోయిన మురుగును తొలగించారు. ప్రజలు ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని సహకరించాలని కోరారు.