TG: కేంద్రం ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టంపై ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రాథమికంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇందులో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి రావడంతో రూ.2500 కోట్ల భారం పడనుందని, 60 రోజుల పనుల నిలిపివేత రూల్ సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
వార్తలు
నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
Advertisement
Advertisement
Advertisement


