BDK: కొత్తగూడెం పట్టణంలో నూతన బురఖా అండ్ ఫాన్సీ స్టోర్ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగూడెంలో మొట్ట మొదటి సారిగ బురఖా హౌస్ స్థాపించి బాంబే నుంచి దిగుమతి చేసి హోల్ సేల్ ధరలకే కొత్తగూడెం ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చిన అబ్దుల్ రషీద్ను అభినందించారు.