హైదరాబాద్: 28°C
వార్తలు

కాంట్రాక్టర్లతో కోమటిరెడ్డి చర్చలు

Advertisement

TG: కాంట్రాక్టర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చలు నిర్వహించారు. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎల్లుండి చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 18న తలపెట్టిన ఆందోళన విరమించుకోవాలని మంత్రి కోరారు. మరో రెండు మూడు రోజుల్లో CM రేవంత్‌తో మాట్లాడి బకాయిలు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కాగా, సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు.

Advertisement

Advertisement